భారతదేశంలో సైబర్ బెదిరింపు అనేది అంత అసాధారణమైనది కాదు. కానీ ఇది ప్రతిరోజూ జరుగుతూనేవుంది, లేదా ప్రతి నిమిషం అని కూడా అనొ. అయితే, వివిధ సోషల్ మీడియా ...
Redmi Note 8 Pro గత ఏడాదిలో ఇండియాలో విడుదలయ్యింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు మీ.కామ్ లో సేల్ చెయ్యబడింది. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్ ...
VIVO సంస్థ, ఇండియాలో తన VIVO S1 స్మార్ట్ ఫోన్ యొక్క ధరలో భారీతగ్గింపును ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్, గత ఏడాది ఆగస్టులో నెలలో 4 GB ...
COVID-19 ను ట్రాక్ చేయడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ Apps తయారుచేసే డెవలపర్లు లొకేషన్ ట్రాకింగ్ పైన ఆధారపడలేరు. రాయిటర్స్ యొక్క నివేదిక ప్రకారం, రెండు ...
ఇటీవల, షావోమి ఇండియాలో విడుదల చేసినటువంటి షావోమి రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ లాక్ డౌన్ కారణంగా నిలిపివేసింది. ఇప్పుడు, ప్రభుత్వ ఉత్తర్వుల ...
రియల్మి తన టీవీ మరియు స్మార్ట్ వాచ్ను ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మే 25 న విడుదల చెయ్యడానికి సిద్ధంగా ఉంది. అయితే, ఈ రోజు, ఈ టీవీ యొక్క ...
ఆరోగ్య సేతు పైన భారత ప్రభుత్వం వైఖరి మారింది మరియు ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ను ఇన్స్టాల్ చేయడం అంతకుముందు తప్పనిసరిగా చెప్పగా, ఇప్పుడు ...
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఇ-కామర్స్ కంపెనీలకు రెడ్ జోన్లలోని ప్రజలకు వస్తువులను సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారతదేశంలో కరోనావైరస్ ...
ఎయిర్టెల్ తన యూజర్ల కోసం డేటా , కాలింగ్ మరియు SMS బెనిఫిట్స్ తో పాటుగా, ఎంటర్టైన్మెంట్ ని కూడా ఇస్తోంది. ఇప్పుడు, కొత్తగా వినియోగదారుల కోసం డబుల్ డేటా ఆఫర్ ...
ఈ ప్రపంచం మొత్తంలో దాదాపుగా 25% జనాభా Whatsapp ని వాడుతున్నారు. అంటే, ఫ్రీ నలుగురిలో ఒకరు వాట్సాప్ వినియోగదారుడే అని చెప్పొచ్చు. అంతటి గొప్ప ప్రాచుర్యం మరియు ...