భారతదేశంలో అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్ వర్క్ అందిస్తున్న టెలికం సంస్థగా, జియో మళ్ళి టాప్ ప్లేస్ లో నిలిచింది. రిలయన్స్ జియో 19.3 Mbps డౌన్ లోడ్ వేగంతో ...
జియో నెట్వర్క్ కి మారాలనుకునేవారికి అద్భుతమైన అవకాశం. ఇప్పటికే కొనసాగుతున్న టెలికం ఆపరేటర్ నెట్వర్క్ నుండి జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ కి మారడానికి, ...
ఫిలిప్స్ భారతదేశంలో 6 కొత్త సౌండ్బార్లు మరియు 3 పార్టీ స్పీకర్లను విడుదల చేసింది. ఈ సౌండ్బార్లు HTL8162, 8121, 8120, 1042, 1020 మరియు 1021 మోడల్ ...
ఈ ఏడాది ఏప్రిల్లో కొత్త GST రేట్లు అమల్లోకి వచ్చిన తరువాత, చాలా స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ ఫోన్ల ధరలను అమాంతంగా పెంచాయి. చాలా ఫోన్ల ధరలను ...
ఈ స్మార్ట్ ఫోన్ల కోసం డిమాండ్ పెరిగింది కాబట్టి, సరఫరా కూడా పెరిగింది. ఒకానొక సమయంలో, ఒక మొబైల్ ఫోన్ను ఎంచుకోవడానికి, ఒక మొబైల్ షాపుకు వెళ్లి తమ ఫేవరెట్ ...
చాలా చౌకాగా మార్కెట్లో ఫోన్లు అందుబాటులో ఉండడం, ప్రతి అవసరానికి ఫోన్ పైనే ఆధారపడడం మరియు అరచేతిలోనే ప్రపంచాన్ని చూపించడం వంటి ప్రత్యేకతలు స్మార్ట్ ఫోన్లు ...
Bharti Airtel తన పోస్ట్పెయిడ్ ప్లాన్ను రూ .399 లో తిరిగి ప్రవేశపెట్టింది. ఈ టెలికాం కంపెనీ ఇంతకుముందు తన రూ .399 ప్లాన్ను జాబితా నుండి ...
Google Pixel 4a ఇండియాలో లాంచ్ చేయబడింది. Google ఫోన్ ని 31,999 రూపాయల ధరతో ప్రకటించింది మరియు ఫ్లిప్కార్ట్లో అందుబాటులో వుంటుంది. పిక్సెల్ 4 ఎ ను ...
Flipkart ఈ పండుగ సీజన్ కోసం అతిపెద్ద సేల్ "ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్" ప్రకటించింది. ఈ బిగ్ బిలియన్ సేల్ అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 21 ...
మీరు తక్కువ ధరకు స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీ సెర్చింగ్ త్వరలోనే పూర్తవుతుంది. ఎందుకంటే, అతి త్వరలోనే రిలయన్స్ జియో తన తక్కువ ధర గల 4 జి ...