ముఖేష్ అంబానీ నేతృత్వం లోని జియో సంస్థ భారతదేశ టెలికాం మార్కెట్ను మరొకసారి షేక్ చేయనుంది. అందరికంటే ముందుగా, 4G-Only టెలికాం సేవలను మరియు ఫీచర్ ...
భారతదేశంలో అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్ వర్క్ అందిస్తున్న టెలికం సంస్థగా, జియో మళ్ళి టాప్ ప్లేస్ లో నిలిచింది. రిలయన్స్ జియో 19.3 Mbps డౌన్ లోడ్ వేగంతో ...
జియో నెట్వర్క్ కి మారాలనుకునేవారికి అద్భుతమైన అవకాశం. ఇప్పటికే కొనసాగుతున్న టెలికం ఆపరేటర్ నెట్వర్క్ నుండి జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ కి మారడానికి, ...
Bharti Airtel తన పోస్ట్పెయిడ్ ప్లాన్ను రూ .399 లో తిరిగి ప్రవేశపెట్టింది. ఈ టెలికాం కంపెనీ ఇంతకుముందు తన రూ .399 ప్లాన్ను జాబితా నుండి ...
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అంతర్జాతీయ మొబైల్ రోమింగ్ సేవలకు సంబంధించిన నిబంధనలను మార్చింది. అంతర్జాతీయ మొబైల్ రోమింగ్ను డిఫాల్ట్ ...
రిలయన్స్ జియో తన వినియోగదారుల అనుభవాన్ని మరింతగా మెరుగుపరచడానికి Jio Postpaid Plus అనే కొత్త ప్లాన్ విడుదల చేసింది. ఈ ప్లాన్ ప్రారంభించడం యొక్క ఉద్దేశ్యం ...
ఇప్పటికే జియో తన ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుండగా, ఇప్పుడు వోడాఫోన్ ఐడియా (VI) యూజర్లు కొత్త ఆఫర్లను అందుకున్నారు. Vi యూజర్లు ఇప్పుడు రూ .351 రుపాయల కొత్త ...
IPL 2020 సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమైంది. క్రికెట్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని, దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ...
తన కొత్త గుర్తింపుతో, Vi అనగా వోడాఫోన్-ఐడియా కొత్త ప్లాన్స్ ప్రారంభించింది. కంపెనీ 351 రూపాయల ధరతో వర్క్ ఫ్రమ్ హోమ్ కేటగిరీ నుండి Vi (వోడాఫోన్-ఐడియా) నుండి ...
రిలయన్స్ జియో కొత్త రూ .598 రూపాయల 4 G రీఛార్జ్ ప్లాన్ ను విడుదల చేసింది, ఇది డిస్నీ + హాట్ స్టార్ VIP వార్షిక సభ్యత్వాన్ని అందిస్తుంది. జియో ఇటీవల ...
- « Previous Page
- 1
- …
- 63
- 64
- 65
- 66
- 67
- …
- 100
- Next Page »