Sony నుంచి Extra Bass హెడ్ ఫోన్స్ మరియు స్పీకర్స్

Sony  నుంచి  Extra Bass  హెడ్  ఫోన్స్  మరియు  స్పీకర్స్
HIGHLIGHTS

18 గంటల నిరంతర సంగీతం ప్లే చేయవచ్చు.

Sony  నుంచి  Extra Bass  హెడ్  ఫోన్స్  మరియు  స్పీకర్స్ 
18 గంటల నిరంతర సంగీతం ప్లే చేయవచ్చు.

 సోనీ  భారత్  లో Extra Bass  లైన్  అప్ 2017 ప్రవేశపెట్టింది.  కంపెనీ  ఈ  లైన్  క్రింద భారత్  లో  రెండు కొత్త  హెడ్  ఫోన్స్  మరియు  4 పోర్ట్రబుల్  స్పీకర్స్  ని  లాంచ్  చేసింది. ఈ హెడ్  ఫోన్స్  ధర Rs 2,790 .  

ఈ హెడ్  ఫోన్స్  సేల్స్  భారత్   లో ఏప్రిల్  20 నుంచి  మొదలు .భారత్  లో  లాంచ్  అయ్యే  పోర్ట్రబుల్  స్పీకర్స్  యొక్క ధర Rs. 3,590  గా  వుంది. ఈ స్పీకర్స్ సేల్ 25  ఏప్రిల్  నుంచి  మొదలవుతుంది. Extra Bass  లైన్  అప్  లో MDR-XB950B1, MDR-XB550AP మరియు MDR-XB510AS లు  లాంచ్  చేయబడ్డాయి. 

 ఈ 3 హెడ్  ఫోన్స్  ధర  Rs 12,990, Rs 3,290, Rs 2,790 .  కంపెనీ  యొక్క  వాదనల  ప్రకారం   పోర్ట్రబుల్  స్పీకర్స్  18  గంటల  వరకు   మ్యూజిక్  ప్లే  చేస్తుంది. 

 కంపెనీ  యొక్క  ఈ హెడ్  ఫోన్స్   Sony Headphones Connect  తో  కంపాటబుల్ .  ఈ హెడ్  ఫోన్స్  లో  ఇంటిగ్రేటెడ్  మైక్  మరియు  మరియు హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ కోసం Bluetooth కూడా  ఇంటిగ్రేట్  చేయబడింది. ఇటీవల చైనీస్ మొబైల్ తయారీదారు Xiaomi తన హెడ్ఫోన్లను భారతదేశం లో సోమవారం ప్రవేశపెట్టింది .  భారత్  లో  ఈ హెడ్  ఫోన్స్  ధర  Rs. 2,999 . 
 భారత్  లో  ఈ ఇయర్  ఫోన్స్  Mi.com  ఈరోజు  మధ్యాహ్నం 12 గంటలనుంచి  మొదలు .  కంపెనీ  ఈ హెడ్  ఫోన్  కి  Mi Headphones Comfort  అని  పేరు  పెట్టింది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo