JIO కి 300 వందల కోట్లు …!!! జియో నా మజాకా…..!!!
By
Team Digit |
Updated on 13-Sep-2017
Reliance Jio యొక్క 4G ఫీచర్ ఫోన్ కోసం ఒక్క రోజులోనే 60 లక్షల ప్రీ బుకింగ్స్ జరిగాయి .
దీన్ని బట్టి తెలుస్తుంది దీనికి ఎంత క్రేజ్ ఉందో . ఈ ఫోన్ బుకింగ్ కోసం మొదట 500 రూపీస్ జమ చేయాలి మరియు 1000 రూపీస్ ఫోన్ డెలివరీ టైం లో కట్టాలి . మరియు ఈ మొత్తం అమౌంట్ 3 ఏళ్ల తరువాత తిరిగి ఇవ్వబడుతుంది . ఒక్కరోజులోనే 60 లక్షల ప్రీ బుకింగ్స్ జరగటం తో కంపెనీ ఏకంగా ఒక్కరోజులో 300 వందల కోట్లు సంపాదించింది . ఎంతయినా జియో కి వున్న ఆ క్రేజ్ అంతా ఇంతా కాదు.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile