ఎయిర్టెల్ నుంచి ఇప్పుడు 4జి కంటే 3 రెట్లు బెటర్ స్పీడ్ తో ఇంటర్నెట్ .

ఎయిర్టెల్ నుంచి ఇప్పుడు  4జి కంటే 3 రెట్లు బెటర్  స్పీడ్ తో  ఇంటర్నెట్ .

ఇండియన్ టెలికామ్ కంపెనీ భారతీ  ఎయిర్టెల్  ఇప్పుడు తన కస్టమర్స్ కి 4జి సర్వీస్ ని అందిస్తుంది , అతి త్వరలో ఎయిర్టెల్  4జి కంటే 3 రెట్లు  బెటర్  ఇంటర్నెట్ స్పీడ్ తో సర్వీస్ ని ప్రవేశపెట్టబోతుంది . ఎయిర్టెల్ ఈ సర్వీస్ లో 30 నుండి 35 Mbps సగటు స్పీడ్ తో ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్ ని  చేసే సౌకర్యం కల్పిస్తుంది .ఈ టెక్నాలజీ మాసిప్ మెమో టెక్నాలజీ, దీని కోసం ఎయిర్టెల్ ట్రైల్స్ మొదలుపెట్టింది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ రోజుల్లో భారత టెలికాం కంపెనీలు ఒకరికొకరు  కఠినమైన పోటీనిస్తున్నాయి. ఇదే సమయంలో,  కంపెనీ లన్నీ  కూడా  ఒకరినొకరు  నిందిస్తూ వస్తున్నాయి .
రిపోర్ట్స్ ప్రకారం , ఎయిర్టెల్ త్వరలో   తన  4 స్పీడ్ కంటే 3 రెట్లు స్పీడ్    మనకు అందివ్వబోతుంది . బెంగళూరు, మానేసర్ మరియు చండీగఢ్లలో ఈ టెక్నాలజీ టెస్టింగ్  మొదలైంది. డిసెంబర్ 2017 మరియు ఫిబ్రవరి 2018 మధ్య ఈ సర్వీసెస్  అధికారికంగా విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.

 మరియు రిపోర్ట్స్ తెలిసిన మరొక విషయం  ఏంటంటే  రేడియో ఎక్విప్మెంట్ మరియు   ఇన్స్టాలేషన్ కి సంభందించి  ఎయిర్టెల్ త్వరలో  హువావై మరియు zte   పార్టనర్ షిప్ పెట్టుకోనుందని వచ్చిన సమాచారం .  మరియు ఎయిర్టెల్ ఈ వారం   ఒక ఈవెంట్ నిర్వహించబోతుంది . , దీనిలో ఈ ప్రీ -5 జి టెక్నీక్ గురించి  అనౌన్స్ చేస్తున్నదని సమాచారం . 

ఈ టెక్నాలజీ తో, జార్స్ సగటు స్పీడ్  30 నుండి 35 Mbps వరకు పొందవచ్చు మరియు హై స్పీడ్ 50 Mbps వరకు పొందవచ్చు .ప్రస్తుత పరిస్థితి గురించి చర్చిస్తే , ఈ సమయంలో, వినియోగదారులు 4 నుండి 16 Mbps స్పీడ్ ని  ఉపయోగిస్తున్నారు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo