లాంచ్ అయిన ‘india Ka Smart TV’, ధర కేవలం రూ .9,999

Updated on 08-Feb-2018

దేశం యొక్క స్మార్ట్ఫోన్లు తర్వాత భారతదేశం యొక్క స్మార్ట్ LED TV కూడా ప్రారంభించబడింది. ఢిల్లీలోని ఎలక్ట్రానిక్ కంపెనీ డిటెల్ బుధవారం మార్కెట్లో మొదటి స్మార్ట్ టీవీని విడుదల చేసింది.డెటెల్ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్ TV ను ప్రారంభించింది. కంపెనీ  ఈ టీవీని "india Ka TV" ట్యాగ్ తో  సమర్పించింది.  ఈ స్మార్ట్ టీవీని ప్రారంభించిన కంపెనీ ఈ టీవీ ని  ఇప్పటి వరకు అత్యంత చౌకైన స్మార్ట్ LED TV అని అన్నారు.

డిటెల్  LED TV యొక్క  24 అంగుళాల వేరియంట్ ధర రూ .9,999, 32 అంగుళాల వేరియంట్ ధర రూ .13,999. మీరు ఈ టీవీని కొనుగోలు చేయడం గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ టీవీలు B2B కస్టమర్లు B2Badda.com లో ఆర్డర్ చేసుకోవచ్చట . దీనితో పాటు, ఈ టీవీలను కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

డిటెల్  TV గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మీద ఆధారపడి ఉంది మరియు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీతో వస్తుంది. ఈ టీవీ లో Miracast ఫీచర్ ఇవ్వబడింది . డీ ద్వారా టీవీ స్క్రీన్ ని  ఫోన్లో  మరియు ఫోన్ యొక్క స్క్రీన్ ని టీవీ లో  చూడగలిగే ఒక అద్భుత లక్షణాన్ని కలిగి ఉంది.

 

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :