రిలయన్స్ JIO యొక్క ఒక కొత్త ధమాఖా , లాప్టాప్ లాంచ్…

రిలయన్స్ JIO యొక్క ఒక కొత్త ధమాఖా , లాప్టాప్ లాంచ్…

 జియో ఫోన్ తరువాత  త్వరలోనే JIO ల్యాప్టాప్ ని విడుదల చేయనుంది , ఎందుకంటే రిలయన్స్ జియో త్వరలోనే ఒక SIM కలిగిన ల్యాప్టాప్ ని  తయారు చేయడానికి సిద్ధం చేస్తోంది. ఇదిJIO  ఫోన్ లానే పనిచేస్తుంది అనగా ఇంటర్నెట్ కోసం లైన్ మరియు వైఫై అవసరం లేదు. 

క్వాల్కామ్ తో  తన కొత్త ల్యాప్టాప్ ని  జియో అందిస్తుంది . క్వాల్కమ్ గతంలో జియో 4G ఫోన్ల కోసం పనిచేసింది.

జియో ల్యాప్టాప్ గురించి  జియో నుంచి ఏ ప్రకటన లేదు, ఇంతేకాక, దాదాపు 50 లక్షల ల్యాప్టాప్ లు  ప్రతి సంవత్సరం అమ్ముతారు, ఇవి ఇంటికి లేదా పబ్లిక్ వైఫై నెట్వర్క్కి అనుసంధానించబడి ఉంటాయి.

 జియో క్వాల్కమ్  కలిసి కొత్త ల్యాప్టాప్లను తయారు చేస్తున్నారు, ఇవి  Windows 10 ను రన్  చేయడానికి అనుమతించే క్వాల్కమ్ చిప్సెట్ ని  కలిగి ఉంటుంది.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo