Jio మరో సారి ఫ్రీ ఆఫర్ తో మన ముందుకు , 19 అక్టోబర్ నుంచి టారిఫ్ ప్లాన్స్ రివైజ్

Jio మరో సారి ఫ్రీ ఆఫర్ తో మన ముందుకు , 19 అక్టోబర్ నుంచి టారిఫ్ ప్లాన్స్ రివైజ్

రిలయన్స్ జియో  19  అక్టోబర్ నుంచి తన టారిఫ్ ప్లాన్స్  ను రివైజ్ చేస్తుంది . దీని కంటే ముందు కంపెనీ   తన యూజర్స్ కోసం   దీపావళి పండుగ సందర్భం గా  ఒక స్పెషల్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది . జియో  దీనిని  “JIO ధనా ధన్ ఆఫర్ ”  అని పిలుస్తుంది . ఈ ఆఫర్ లో ఒకవేళ యూజర్  12  నుంచి 18  అక్టోబర్ మద్య Rs. 399 ల రీఛార్జ్ చేస్తే కనుక   వారికి JIO  100%  క్యాష్  బ్యాక్ ఇస్తుంది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 ఫైన్ ప్రింట్ 

ఈ రీఛార్జ్ ఒక అడ్వాన్స్ రీఛార్జ్ లా ఉంటుంది , అంటే మీ కొనసాగుతున్న  ప్లాన్ ముగిసినప్పుడు ఈ ప్లాన్  అమలులోకి వస్తుందని అర్థం. 
ఈ 100%  క్యాష్  బ్యాక్  8  వోచర్స్ రూపంలో లభిస్తుంది , ఈ ప్రత్యేక వాచర్ యొక్క ధర Rs. 50  ఉంటుంది .  యూజర్స్ ఈ వోచర్స్ ని  Rs. 309 లేదా   అంత కంటే ఎక్కువ రీఛార్జ్ , లేదా డేటాను యాడ్ చేయటానికి Rs. 91లేదా అంత కంటే  ఎక్కువ రీఛార్జ్ కోసం ఉపయోగించవచ్చు.ఈ వోచర్స్ యొక్క లాభం 15 నవంబర్ తరువాత పొందవచ్చు . 

ఈ ఆఫర్ యొక్క లాభం   మై జియో యాప్ , జియో . కామ్ , రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ , జియో స్టోర్స్ , పే టీఎం , అమెజాన్ పే , ఫోన్ పే అండ్ మొబి క్విక్  వంటి సర్వీసెస్ ద్వారా పొందవచ్చు .  

జియో  తన  JioPhone  యొక్క షాపింగ్ కూడా స్టార్ట్ చేసింది .  ఎయిర్టెల్ అయితే కార్బన్ తో పార్టనర్ షిప్ పెట్టుకుంది . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo