ఎయిర్టెల్ తన పోస్ట్‌ పెయిడ్‌ యూజర్స్ కోసం సరికొత్త డేటా ప్లాన్‌ను ఇవ్వటానికి సిద్ధమైంది

HIGHLIGHTS

ఈ ఆఫర్ పేరు మాన్సూన్ సర్ప్రైజ్ ఆఫర్

ఎయిర్టెల్  తన పోస్ట్‌ పెయిడ్‌ యూజర్స్ కోసం సరికొత్త డేటా ప్లాన్‌ను  ఇవ్వటానికి సిద్ధమైంది

 ఎయిర్టెల్  తన పోస్ట్‌ పెయిడ్‌ యూజర్స్ కోసం సరికొత్త డేటా ప్లాన్‌ను  ఇవ్వటానికి సిద్ధమైంది . ఈ ఆఫర్ పేరు  మాన్సూన్ సర్ప్రైజ్ ఆఫర్ .  జూలై 1 ఒకటినుంచి ఈ ప్లాన్ అమలు  లోకి వస్తుంది .రూ. 499, రూ.649, రూ 799 ప్లాన్లలో  మూడు నెలలపాటు అదనంగా 30జీబీ 4 జీ డేటాను పొందే ఛాన్స్ ఇస్తుంది . ఎవరైతే పోస్టుపైడ్  ఈ ప్లాన్లను ఎంపిక చేసుకున్నారో  వారు  అదనంగా ఈ ప్రయోజనాలకు సెప్టెంబరు నెల వరకు  పొందుతారని  ఎయిర్‌టెల్‌ CEO  గోపాల్ విఠల్‌  ఒక ఇమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు . ఈ ఎక్స్ట్రా  30జీబీ డేటా పొందటానికి , ప్లేస్టోర్‌, లేదా ఆప్‌ స్టోర్‌ నుంచి ఎయిర్‌ టెల్‌ టీవీ ఆప్‌ డౌన్లోడ్  చేయాలి ,ఆతరువాత  పోస్ట్‌పెయిడ్ యూజర్స్  ఆఫర్ను క్లెయిమ్  చేయవలిసి ఉంటుంది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo