Xiaomi కంపెనీ తన కొత్త Redmi 5 రెడ్మి 5 ప్లస్ స్మార్ట్ఫోన్లు చైనాలో ప్రారంభించింది

Xiaomi  కంపెనీ తన కొత్త Redmi 5 రెడ్మి 5 ప్లస్ స్మార్ట్ఫోన్లు చైనాలో ప్రారంభించింది

Xiaomi  కంపెనీ తన కొత్త Redmi 5 రెడ్మి 5 ప్లస్ స్మార్ట్ఫోన్లు చైనాలో ప్రారంభించింది. Redmi 5  ధర CNY 799 వద్ద మొదలవుతుంది (రూ .7,700 సుమారు)
మరియు Redmi 5 ప్లస్  ధర CNY 999 వద్ద మొదలవుతుంది ,(రూ .9,700 సుమారు)

రెండు స్మార్ట్ఫోన్లు 18: 9 ఫుల్ వ్యూ డిస్ప్లే ను కలిగి ఉంటాయి. మరియు Android Nougat తో వస్తాయి
Redmi 5: 5.7-అంగుళాల HD + డిస్ప్లే  కలిగి వుంది ,Redmi 5 Plus: 5.99-inch FHD + డిస్ప్లే కలిగి వుంది

 రెడ్మి 5 స్నాప్డ్రాగన్ 450 ప్లాట్ఫారం పై నడుస్తుంది,మరియు 2GB / 3GB RAM మరియు 16GB / 32GB స్టోరేజ్ కలిగి వుంది . 
Redmi 5 ప్లస్ స్నాప్డ్రాగన్ 625  ప్లాట్ఫారం పై  నడుస్తుంది మరియు GB / 4GB RAM మరియు 32GB / 64GB స్టోరేజ్ తో వస్తుంది 
రెండు ఫోన్లు ఒకే కెమెరా సెటప్ను కలిగి ఉన్నాయి.12MP ప్రాధమిక మరియు 5MP సెకండరీ సెన్సర్

రెడ్మి 5 లో  – 330mAh బ్యాటరీ అండ్ రెడ్మి 5 ప్లస్ లో – 4000mAh బ్యాటరీ
ఇండియా లో లాంచ్  తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo