సన్హీసెర్ బ్లూటూత్ ఇన్-ఇయర్ హెడ్ఫోన్స్ రూ .14,990 లో లాంచ్…

సన్హీసెర్ బ్లూటూత్ ఇన్-ఇయర్ హెడ్ఫోన్స్ రూ .14,990 లో లాంచ్…

జర్మనీ యొక్క ఆడియో బ్రాండ్ Sennheiser భారత మార్కెట్లో కొత్త వైర్లెస్ మోడల్ మొమెంటమ్ హెడ్ఫోన్ ని  ప్రవేశపెట్టింది, దీని ధర రూ .14,990. మంగళవారం ప్రారంభించిన కొత్త ఇయర్ -కెనాల్ డివైస్ లో  ఎర్గోనమెనిక్-డిజైన్  అయస్కాంత ఇయర్పీస్కు అనుసంధానించబడి ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ కంపెనీ  డైరెక్టర్ (కన్స్యూమర్ సెగ్మెంట్) కపిల్ గులాటి ఒక ప్రకటనలో ఇలా అన్నాడు: "ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశంలోకి వెళ్లి క్రొత్తదాన్ని  ట్రై చేయడానికి ప్రయత్నించే ప్రజలకు ఇది మంచి హెడ్ఫోన్."

ఈ హెడ్ ఫోన్లు అధిక-స్థాయి డైనమిక్ స్పీకర్ సిస్టమ్స్ మరియు స్టెయిన్ స్టీల్ ఇన్ ఇయర్ సౌండ్ టానెల్స్  కలిగివున్నాయి, ఇది శక్తివంతమైన బాస్ రెస్పాన్స్  మరియు విస్తృత వోకల్  ప్రొజెక్షన్తో ధ్వనిపరమైన ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. క్వాల్కాం 'APT-X' మరియు AAC కోడెక్ మద్దతు కూడా బ్లూటూత్ 4.2 మొమెంటం ఫ్రీ లో  ఉంది.ఈ  పరికరంలో మూడు-బటన్ రిమోట్ ఉంది, ఇది లో-లైన్ మైక్రోఫోన్తో ఉంటుంది, కాబట్టి మీరుమ్యూజిక్ కంట్రోల్  కాల్ చేయవచ్చు.

 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo