Redmi Pad 2 Pro ఇండియన్ వేరియంట్ ప్రైస్ లీక్ అయ్యింది.. ధర ఎంతంటే.!

HIGHLIGHTS

Redmi Pad 2 Pro ఇండియన్ వేరియంట్ లాంచ్ కంటే ముందే ప్రైస్ ఆన్లైన్ లో లీకయ్యింది

ఈ టాబ్లెట్ ఆకట్టుకునే ఫీచర్స్ తో గ్లోబల్ మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించింది

ఈ టాబ్లెట్ లీక్ కావడంతో రెడ్ మీ పాడ్ 2 ప్రో పై అంచనాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది

షియోమీ అప్ కమింగ్ టాబ్లెట్ Redmi Pad 2 Pro ఇండియన్ వేరియంట్ లాంచ్ కంటే ముందే ప్రైస్ ఆన్‌లైన్ లో లీకయ్యింది. ముందుగా గ్లోబల్ మార్కెట్ లో విడుదలైన ఈ టాబ్లెట్ ఆకట్టుకునే ఫీచర్స్ తో గ్లోబల్ మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించింది. ఇప్పుడు ఈ టాబ్లెట్ లీక్ కావడంతో ఈ రు రెడ్ మీ పాడ్ 2 ప్రో పై అంచనాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

Redmi Pad 2 Pro : ఇండియన్ వేరియంట్ ప్రైస్

రెడ్ మీ పాడ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియాలో వచ్చే వారం లాంచ్ అవుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, జనవరి 6వ తేదీన ఇండియాలో లాంచ్ అవుతుంది. రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ తో పాటుగా ఈ టాబ్లెట్ ను కూడా షియోమీ లాంచ్ చేస్తోంది. ఈ టాబ్లెట్ యొక్క ప్రైస్ ఇప్పుడు ఆన్లైన్ లో లీకయ్యాయి.

ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఈ అప్ కమింగ్ టాబ్లెట్ ప్రైస్ ను ఆన్లైన్లో లీక్ చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం, ఈ టాబ్లెట్ బేసిక్ వేరియంట్ Wi-Fi వేరియంట్ కేవలం రూ. 25,000 రూపాయల ధరతో లాంచ్ అవుతుంది. ఈ పాడ్ యొక్క 5G బేసిక్ వేరియంట్ (8జీబీ + 128 జీబీ) రూ. 28,000 ధరతో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ టాబ్లెట్ హై ఎండ్ 5జి (8జీబీ + 256 జీబీ) వేరియంట్ రూ. 30,000 రూపాయల ధరతో లాంచ్ అవుతుందని వెల్లడించారు. అయితే, ఈ టాబ్లెట్ లాంచ్ నాటికి ఈ ప్రైస్ విషయంలో నిజం ఎంతో తెలుస్తుంది.

Also Read: POCO M8 5G: ఈ టాప్ 5 ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

Redmi Pad 2 Pro : ఇండియన్ వేరియంట్ ప్రైస్

రెడ్ మీ పాడ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియాలో వచ్చే వారం లాంచ్ అవుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, జనవరి 6వ తేదీన ఇండియాలో లాంచ్ అవుతుంది. రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ తో పాటుగా ఈ టాబ్లెట్ ను కూడా షియోమీ లాంచ్ చేస్తోంది. ఈ టాబ్లెట్ యొక్క ప్రైస్ ఇప్పుడు ఆన్లైన్ లో లీకయ్యాయి.

ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఈ అప్ కమింగ్ టాబ్లెట్ ప్రైస్ ను ఆన్లైన్లో లీక్ చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం, ఈ టాబ్లెట్ బేసిక్ వేరియంట్ Wi-Fi వేరియంట్ కేవలం రూ. 25,000 రూపాయల ధరతో లాంచ్ అవుతుంది. ఈ పాడ్ యొక్క 5G బేసిక్ వేరియంట్ (8జీబీ + 12 జీబీ) రూ. 28,000 ధరతో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :