Gionee P7 Max ధరలో Rs 3,000 లు కట్

HIGHLIGHTS

ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ని Rs 10,999 లో కొనవచ్చును

Gionee P7 Max  ధరలో  Rs 3,000 లు  కట్

చైనా  స్మార్ట్ ఫోన్ నిర్మాణ కంపెనీ  Gionee  యొక్క స్మార్ట్ ఫోన్  Gionee P7 Max  ని గత ఏడాది  భారత్ లో  Rs 13,999 ధరలో లాంచ్ చేశారు .  యిపుడు ఈ  స్మార్ట్  ఫోన్ ధరలో  Rs 3,000 తగ్గింపు  ఇచ్చారు .  ఇప్పుడు ఈ స్మార్ట్  ఫోన్ ని  Rs 10,999  లో కొనవచ్చును . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్  ఫోన్ ఫీచర్స్  పై  కన్నేస్తే  5.5- ఇంచెస్ HD IPS  డిస్ప్లే కలదు ,  రెసొల్యూషన్  1280×720 పిక్సల్స్ దీనిలో  2.2GHz  ఆక్టా  కోర్  MT6595  ప్రోసెసర్  మరియు పవర్ VR G6200 GPU  కూడా కలదు .  ఇది 3GB RAM  తో వస్తుంది  మరియు  ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది  ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఫోన్  దీనిలో  4G VoLTE సపోర్ట్ కలదు .  

దీనిలో 13  ఎంపీ రేర్ కెమెరా  LED  ఫ్లాష్ ఇవ్వబడింది .  మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది .   మరియు 32GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది 

దీనిని  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చును .దీనిలో  3100mAh  బ్యాటరీ  కలదు .  కనెక్టివిటీ  కోసం  వైఫై  ,  బ్లూటూత్ ,  మైక్రో  USB, GPS/AGPS, OTG  వంటి ఫీచర్స్  కలవు .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo