Xiaomi Redmi 5 స్మార్ట్ఫోన్ నేడు మళ్ళీ సేల్స్ కి అందుబాటులో , ప్రత్యేక ఆఫర్ల తో…

Updated on 27-Mar-2018

చైనా స్మార్ట్ఫోన్  నిర్మాణ కంపెనీ Xiaomi భారతదేశం లో ఇటీవల విడుదల  చేసిన కాంపాక్ట్ స్మార్ట్ఫోన్ Xiaomi Redmi 5  సేల్స్ కి అందుబాటులో కలదు , ఈ స్మార్ట్ఫోన్ నేడు మధ్యాహ్నం 12  గంటలకు అమెజాన్ ఇండియా  మరియు M.Com ద్వారా  సేల్స్ కి లభ్యం  . ఈ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ . 7,999.

Xiaomi Redmi 5 స్మార్ట్ఫోన్ 5.7-అంగుళాల HD + రిసల్యూషన్ డిస్ప్లేతో ప్రారంభించబడింది, అంతేకాకుండా  1440×720 పిక్సెల్ రిజల్యూషన్ ఉంది. మీరు 18: 9 యాస్పెక్ట్ రేషియో  స్మార్ట్ఫోన్ ప్రారంభించబడింది . ఈ స్మార్ట్ఫోన్ రెండు విభిన్న RAM మరియు స్టోరేజ్  వేరియంట్స్ లో  ప్రారంభించబడింది.ఈ స్మార్ట్ఫోన్ 2 జీబి ర్యామ్, 16 జీబి స్టోరేజ్  వేరియంట్ ధర  రూ .7,999, 3 జీబి ర్యామ్, 32 జీబి స్టోరేజి వేరియంట్ ధర  రూ .8,999, 4 జీబి ర్యామ్, 64 జీబీ  స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ .10,999. ఈ స్మార్ట్ఫోన్ నాలుగు వేర్వేరు రంగులలో కూడా పరిచయం చేయబడింది, వీటిలో బ్లూ, గోల్డ్, బ్లాక్ మరియు రోజ్ గోల్డ్ రకాలు ఉన్నాయి.

స్మార్ట్ఫోన్ తో , జియో వినియోగదారుల కోసం రూ .2200 క్యాష్బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఈ క్యాష్బ్యాక్ మై  MyJio App లో రూ. 50 లో 44 వోచర్లు వస్తాయి. దీనితో పాటు, రిలయన్స్ జియో నుంచి ఈ స్మార్ట్ఫోన్ తో  మీరు 100GB అదనపు డేటాను పొందుతారు. ఇది కూడా మీరు 10GB వివిధ 10 వోచర్లు ద్వారా అందించబడుతుంది . మీరు అమెజాన్ ఇండియాకు లేదా Mi.com కు  వెళ్లి మరింత సమాచారం కోసం  తెలుసుకోవచ్చు.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :