భారతదేశంలో డ్యూయల్ కెమెరాతో Samsung galaxy j7 duo లాంచ్ ….

Updated on 12-Apr-2018

శ్యామ్సంగ్ ఇండియా భారత మార్కెట్లో బుధవారం గెలాక్సీ J7 డ్యూ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ డ్యూయల్ కెమెరా కలిగి ఉంది. దీని ధర రూ .16,990. 

గెలాక్సీ J7 డ్యూ  యొక్క  కెమెరా 13 మెగా పిక్సల్స్ మరియు 5 మెగాపిక్సెల్ కెమెరాలు మరియు దాని ముందు కెమెరా 8 మెగా పిక్సల్స్. ఈ డివైస్ లేటెస్ట్  Android ఓరియో  ఆపరేటింగ్ సిస్టమ్ పై  ఆధారపడి ఉంటుంది.

గెలాక్సీ J7 డ్యూ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో  గురువారం నుండి  దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్స్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.ఈ డివైస్ లో  'ఎక్సినోస్  7' సిరీస్ యొక్క ప్రాసెసర్ ఉంది. 4 GB RAM మరియు 32 GB మెమొరీ కూడా ఉంది, ఇది 256 GB కి మెమరీ కార్డ్ ద్వారా పెంచబడుతుంది. 5.5 అంగుళాల HD సూపర్ అమోల్డ్ డిస్ప్లే మరియు 3,000 mAh బ్యాటరీ.

 

 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :