రూ.5,999కే 6 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఫోన్

రూ.5,999కే 6 ఇంచెస్  టచ్  స్క్రీన్  ఫోన్
HIGHLIGHTS

దీనితో పాటుగా సంవత్సరమంతా ఇంటర్నెట్ ఉచితం

రూ.5,999కే 6 ఇంచెస్  టచ్  స్క్రీన్  ఫోన్ 

దీనితో  పాటుగా సంవత్సరమంతా ఇంటర్నెట్ ఉచితం

ప్రముఖ  స్మార్ట్  ఫోన్  మేకింగ్  కంపెనీ  అయిన ' డేటా  విండ్ ' కంపెనీ  గురించి  మీకందరికీ  తెలుసు.ఇప్పటికే  అనేక  చీప్  అండ్  బెస్ట్  స్మార్ట్  ఫోన్స్  మరియు  టాబ్లెట్స్  ఈ  కంపెనీ  నుంచి  వచ్చాయి.  అయితే  ఇప్పుడు  తాజాగా  ఈ  కంపెనీ  నుంచి సరికొత్త  'MoreGMax 3G6' స్మార్ట్  ఫోన్  వస్తోంది.  ఈ స్మార్ట్  ఫోన్  అతిపెద్ద  స్క్రీన్  ను కలిగివుంది.  ధర  చూసినట్లయితే  సామాన్యమానవునికి  అందుబాటులో  కేవలం రూ.5,999కే లభిస్తుంది. 
మరియు  ఇంకొక  ఆసక్తికరమైన  విషయం  ఏమిటంటే ఈ ఫోన్ కొనుగోలు పై ఏడాది పాటు రిలయన్స్ 2జీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు డేటా విండ్ తెలిపింది.
ఇక  ఈ ఫోన్  యొక్క  స్పెక్స్  గమనించినట్లయితే  కనుక 
6 ఇంచెస్  టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.3 GHz ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, డ్యుయల్ సిమ్, బ్లుటూత్, జీపీఎస్ వంటిఫీచర్స్  ఈ ఫోన్ లో  ఉన్నాయి. 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo