Moto C Plus స్మార్ట్ ఫోన్ ని ఈరోజు కంపెనీ భారత్ లో లాంచ్ చేస్తుంది

Moto C Plus  స్మార్ట్ ఫోన్ ని  ఈరోజు  కంపెనీ భారత్ లో లాంచ్ చేస్తుంది

Moto C Plus  స్మార్ట్ ఫోన్ ని  ఈరోజు  కంపెనీ భారత్ లో  మొత్తానికి  లాంచ్ చేసింది. దీని ధర 6,999 రూ  దీని కోసం మీడియా ని కూడా  ఆహ్వానించింది.మరియు ట్విటర్ లో ఒక టీజర్  ని కూడా  షేర్  చేసింది.  

 ఇప్పటికే  అతి చవకైన  ధరకే 4G VoLTE  స్మార్ట్ ఫోన్  Moto C Rs. 5,999  లకే  ప్రవేశపెట్టింది . 
Moto C Plus లో  5- ఇంచెస్  HD डि డిస్ప్లే మరియు క్వాడ్ కోర్  మీడియా టెక్  MT6737  ప్రోసెసర్  ఇవ్వబడింది.  ఇది మాలి -T720 GPU  తో వస్తుంది .  మరియు  1GB/2GB  RAM  అండ్  16GB ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది ,  దీనిని మైక్రోSD ద్వారంగా  32GB   పాండ్ చేయవచ్చు. 

 ఇక కెమెరా చూస్తే  8  ఎంపీ రేర్ కెమెరా  అండ్  LED ఫ్లాష్ అండ్  2  ఎంపీ ఫ్రంట్ కెమెరా  ఇవ్వబడింది. ఇది ఆండ్రాయిడ్  7.0  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది .  అండ్ 4000mAh  బ్యాటరీ  అండ్  4G VoLTE  ఇక  తిక్నెస్  10mm  బరువు  162  గ్రాములు

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo