భారతదేశం లో గేమింగ్ ల్యాప్టాప్ల లేటెస్ట్ సిరీస్ ని ఆసుస్ ప్రారంభించింది

Updated on 14-May-2018

భారతదేశం లో తన  గేమింగ్ లాప్టాప్ సిరీస్ విస్తరిస్తూ , తైవాన్ యొక్క సాంకేతిక సంస్థ ఆసుస్ సోమవారం FX 504 టఫ్ గేమింగ్ మరియు ROG G703  డివైస్ లాంచ్ చేసింది . FX 504 ధర రూ .69,990 వద్ద మొదలవుతుంది. ROG G 703 ధర రూ .4,99,990.

FX 504 అనేది కొత్త టఫ్ గేమింగ్ సిరీస్ లో  మొట్టమొదటి ల్యాప్టాప్, దీనిలో ఎనిమిదో తరం ప్రాసెసర్ ఉంది. ROG G703 కూడా హెక్సా కోర్ ఇంటెల్ I-9 ప్రాసెసర్ల ఎనిమిదో తరంతో అమర్చబడి ఉంది.

అసూస్  ఇండియా బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆర్నాల్డ్ సు, ఎనిమిదవ తరం తాజా వెర్షన్తో ఐ -9 ప్రాసెసర్ వంటి తాజా టెక్నాలజీని ప్రవేశపెడుతున్నామని మేము గర్వపడుతున్నాం. మరియు మన్నికతో, ఇది నమ్మదగినదిగా నిరూపిస్తుంది. " అని తెలిపారు 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :