Xiaomi కంపెనీ తన కొత్త Redmi 5 రెడ్మి 5 ప్లస్ స్మార్ట్ఫోన్లు చైనాలో ప్రారంభించింది. Redmi 5 ధర CNY 799 వద్ద మొదలవుతుంది (రూ .7,700 సుమారు)
మరియు Redmi 5 ప్లస్ ధర CNY 999 వద్ద మొదలవుతుంది ,(రూ .9,700 సుమారు)
రెండు స్మార్ట్ఫోన్లు 18: 9 ఫుల్ వ్యూ డిస్ప్లే ను కలిగి ఉంటాయి. మరియు Android Nougat తో వస్తాయి
Redmi 5: 5.7-అంగుళాల HD + డిస్ప్లే కలిగి వుంది ,Redmi 5 Plus: 5.99-inch FHD + డిస్ప్లే కలిగి వుంది
రెడ్మి 5 స్నాప్డ్రాగన్ 450 ప్లాట్ఫారం పై నడుస్తుంది,మరియు 2GB / 3GB RAM మరియు 16GB / 32GB స్టోరేజ్ కలిగి వుంది .
Redmi 5 ప్లస్ స్నాప్డ్రాగన్ 625 ప్లాట్ఫారం పై నడుస్తుంది మరియు GB / 4GB RAM మరియు 32GB / 64GB స్టోరేజ్ తో వస్తుంది
రెండు ఫోన్లు ఒకే కెమెరా సెటప్ను కలిగి ఉన్నాయి.12MP ప్రాధమిక మరియు 5MP సెకండరీ సెన్సర్
రెడ్మి 5 లో – 330mAh బ్యాటరీ అండ్ రెడ్మి 5 ప్లస్ లో – 4000mAh బ్యాటరీ
ఇండియా లో లాంచ్ తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది