ఇండియన్ మార్కెట్ లోకి బ్లాక్ పెరల్ వేరియంట్ సామ్సంగ్ గేలక్సీ S7 edge లాంచ్

ఇండియన్ మార్కెట్ లోకి బ్లాక్ పెరల్ వేరియంట్  సామ్సంగ్ గేలక్సీ S7 edge లాంచ్

సామ్సంగ్ రీసెంట్ గా ఇండియన్ మార్కెట్ లో పింక్ గోల్డ్ కలర్ తో గేలక్సీ S7 edge ఫోన్ రిలీజ్ చేసింది అని తెలిసిన విషయమే. ఇప్పుడు బ్లాక్ కలర్ లో కూడా ఈ మోడల్ రిలీజ్ చేసింది.

బ్లాక్ అంటే కంప్లీట్ బ్లాక్ కూడా కాదు, Black Pearl కలర్ అని చెబుతుంది కంపెని. అయితే ఇది పింక్ గోల్డ్ కలర్ కన్నా ఎక్కువ  ప్రైస్ ఉంది. – 56,900 రూ.

పింక్ గోల్డ్ ప్రైస్ 50,900 రూ. ఇది 128GB ఇంటర్నెల్ స్టోరేజ్ కలిగి ఉంది. పింక్ గోల్డ్ మాత్రం 32GB తో వస్తుంది.డిసెంబర్ 30 నుండి షిప్పింగ్ స్టార్ట్ అవుతాయి బ్లాక్ వేరియంట్ కు.

S7 edge key స్పెక్స్ – 5.5 in సూపర్ అమోలేడ్ డిస్ప్లే with QHD డిస్ప్లే, ఆక్టో కోర్ సామ్సంగ్ SoC, 4GB రామ్, 12MP డ్యూయల్ పిక్సెల్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 3600 mah బ్యాటరీ.

S7 edge తరువాత రిలీజ్ అయిన నోట్ 7 పేలుడులు సందర్భంగా పూర్తిగా క్లోజ్ అయిపొయింది. నోట్ మోడల్స్ ప్రపంచ వ్యాప్తంగా పెలిపోవటానికి అసలు కారణం చార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాటరీ సైజ్ పెరుగుతుంది, ఇందుకు జనరల్ గా కంపనీలు స్పేస్ ఉంచుతాయి కాని నోట్ 8 లో ఆ స్పేస్ లేకపోవటం వలన అవి పేలుడుకు గురయ్యాయి అని తేలింది. 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo