LG కంపెనీ LG Stylo 3 Plus అని కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది

LG  కంపెనీ  LG Stylo 3 Plus అని కొత్త  స్మార్ట్ ఫోన్ లాంచ్  చేసింది
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ధర $225 అంటే సుమారు Rs 14,477 .

 LG  కంపెనీ  US లో  కొత్త  స్మార్ట్ ఫోన్ లాంచ్  చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కి LG Stylo 3 Plus  అని పేరు పెట్టింది.ఈ స్మార్ట్  ఫోన్  ధర  $225  అంటే సుమారు  Rs 14,477 . 

ఈ డివైస్ లో  5.7 ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే తో  మరియు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  435 ఆక్టో కోర్ ప్రోసెసర్ . ఈ డివైస్ లో  2GB RAM  మరియు  32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది. ఈ డివైస్ ఆండ్రాయిడ్  7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. 

ఈ డివైస్ లో  3,080mAh బ్యాటరీ ఏకంగా  14 గంటల  టాక్ టైం ఇవ్వటం తో పాటుగా  19 గంటల స్టాండ్బై టైం ఇస్తుంది. ఈ డివైస్ లో  13 ఎంపీ  అండ్ 5 ఎంపీ రేర్  మరియు ఫ్రంట్  కెమెరాలు  ఇచ్చారు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo