Home » News » Mobile Phones » ఈరోజే భారత్ మార్కెట్ లోకి వచ్చిన అమేజింగ్ టాప్ బ్రాండెడ్ 4GB స్మార్ట్ ఫోన్…!!! ఇక XIAOMI ఫోన్స్ పని అవుట్…..!!!
ఈరోజే భారత్ మార్కెట్ లోకి వచ్చిన అమేజింగ్ టాప్ బ్రాండెడ్ 4GB స్మార్ట్ ఫోన్…!!! ఇక XIAOMI ఫోన్స్ పని అవుట్…..!!!
By
Team Digit |
Updated on 09-Aug-2017
Lenovo తన K8 Note స్మార్ట్ ఫోన్ ను భారత్ లో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ లో లాంచ్ చేసింది . కంపెనీ K8 Note యొక్క కొన్ని టీజర్స్ కూడా విడుదల చేసింది
Lenovo K8 Note ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ పై పనిచేస్తుంది . Lenovo K8 Note లాంచ్ అయిన తరువాత Amazon లో లభ్యం
Lenovo K6 Note లో ఒక రేర్ కెమెరా మాత్రమే ఉంటుంది ,
అయితే Lenovo K8 Note గురించి ఎక్కువ సమాచారం ఇంకా తెలియరాలేదు , GeekBench లిస్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ లో 4GB RAM గలదు .
Survey✅ Thank you for completing the survey!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile