జియో దెబ్బకు ఎయిర్టెల్ నుంచి ఒక సంచలన ప్లాన్ …!!! కేవలం 5 రూపాయలకే 4జి డేటా….!!!

Updated on 05-Sep-2017

జియో  వచ్చిన తరువాత టెలికామ్ మార్కెట్ లో ఎన్ని మార్పులు చోటు  చేసుకున్నాయో  మీకందరికీ తెలుసు .  దానిలో భాగంగానే  ఎయిర్టెల్ మాత్రమే కాకా మిగతా టెలికామ్ కంపెనీ లన్నీ పోటీ పడి  ఆఫర్స్ ఇస్తున్నాయి . 

ఇప్పుడు తాజాగా ఎయిర్టెల్ జియో  దెబ్బకు దిగి వచ్చి ఒక సంచలన ప్లాన్ ని విడుదల చేసింది .  ఆశ్చర్యకరంగా కేవలం 5 రూపాయలకే 4జి డేటా ను  ఇస్తుంది  . ఇది  వన్ టైమ్ రీఛార్జ్. 
ఇది  కేవలం తన ప్రీ పైడ్ యూజర్స్ కి  మాత్రమే  అందిస్తుంది .  దీని వ్యాలిడిటీ 7 డేస్ . 

వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :