ఎయిర్టెల్ నుంచి ఇప్పుడు 4జి కంటే 3 రెట్లు బెటర్ స్పీడ్ తో ఇంటర్నెట్ .

Updated on 27-Sep-2017

ఇండియన్ టెలికామ్ కంపెనీ భారతీ  ఎయిర్టెల్  ఇప్పుడు తన కస్టమర్స్ కి 4జి సర్వీస్ ని అందిస్తుంది , అతి త్వరలో ఎయిర్టెల్  4జి కంటే 3 రెట్లు  బెటర్  ఇంటర్నెట్ స్పీడ్ తో సర్వీస్ ని ప్రవేశపెట్టబోతుంది . ఎయిర్టెల్ ఈ సర్వీస్ లో 30 నుండి 35 Mbps సగటు స్పీడ్ తో ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్ ని  చేసే సౌకర్యం కల్పిస్తుంది .ఈ టెక్నాలజీ మాసిప్ మెమో టెక్నాలజీ, దీని కోసం ఎయిర్టెల్ ట్రైల్స్ మొదలుపెట్టింది . 

ఈ రోజుల్లో భారత టెలికాం కంపెనీలు ఒకరికొకరు  కఠినమైన పోటీనిస్తున్నాయి. ఇదే సమయంలో,  కంపెనీ లన్నీ  కూడా  ఒకరినొకరు  నిందిస్తూ వస్తున్నాయి .
రిపోర్ట్స్ ప్రకారం , ఎయిర్టెల్ త్వరలో   తన  4 స్పీడ్ కంటే 3 రెట్లు స్పీడ్    మనకు అందివ్వబోతుంది . బెంగళూరు, మానేసర్ మరియు చండీగఢ్లలో ఈ టెక్నాలజీ టెస్టింగ్  మొదలైంది. డిసెంబర్ 2017 మరియు ఫిబ్రవరి 2018 మధ్య ఈ సర్వీసెస్  అధికారికంగా విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.

 మరియు రిపోర్ట్స్ తెలిసిన మరొక విషయం  ఏంటంటే  రేడియో ఎక్విప్మెంట్ మరియు   ఇన్స్టాలేషన్ కి సంభందించి  ఎయిర్టెల్ త్వరలో  హువావై మరియు zte   పార్టనర్ షిప్ పెట్టుకోనుందని వచ్చిన సమాచారం .  మరియు ఎయిర్టెల్ ఈ వారం   ఒక ఈవెంట్ నిర్వహించబోతుంది . , దీనిలో ఈ ప్రీ -5 జి టెక్నీక్ గురించి  అనౌన్స్ చేస్తున్నదని సమాచారం . 

ఈ టెక్నాలజీ తో, జార్స్ సగటు స్పీడ్  30 నుండి 35 Mbps వరకు పొందవచ్చు మరియు హై స్పీడ్ 50 Mbps వరకు పొందవచ్చు .ప్రస్తుత పరిస్థితి గురించి చర్చిస్తే , ఈ సమయంలో, వినియోగదారులు 4 నుండి 16 Mbps స్పీడ్ ని  ఉపయోగిస్తున్నారు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :