Airtel నుంచి ఇప్పుడు రూ.349 ప్లాన్‌ లో క్యాష్‌బ్యాక్‌

Updated on 30-Oct-2017

Airtel  ఇప్పుడు 100 % క్యాష్‌బ్యాక్‌తో వస్తోంది. ఎయిర్‌టెల్‌ సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్‌వినియోగదారులకు తన  రూ.349 ప్లాన్‌పై లిమిటెడ్ టైం లో  100 % క్యాష్‌బ్యాక్‌ను అందించనుందట . ఎయిర్‌టెల్‌ యూజర్స్  రూ.349తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.ఆ  తరువాత 7 ఇన్స్టాల్మెంట్ లలో  ఈ మొత్తాన్ని కంపెనీ  ద్వారా రీఫండ్‌ పాలసీ లో పొందొచ్చు . అయితే రూ.349 ప్లాన్‌ లో డైలీ 1జీబీ డేటా మొత్తం  28జీబీ డేటా అండ్ అపరిమిత వాయిస్‌ కాల్స్‌ 28 డేస్ వాలిడిటీ తో  లభ్యం . ఈ ఆఫర్‌ని యూజర్స్  మై ఎయిర్‌టెల్‌ యాప్‌ అండ్ ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్ ద్వారా రీఛార్జ్‌ చేసుకోవచ్చు . అయితే ఈ లిమిటెడ్ టైం ఎప్పటివరకో  కంపెనీ ఇంకా నిర్ధారించలేదు . 

ఈ స్మార్ట్ ఫోన్స్ పై Flipkart లో ఆఫర్స్

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :