Airtel వినియోగదారులకు షాక్, కంపెనీ ఈ సర్వీసెస్ ను మూసివేస్తుంది

Airtel వినియోగదారులకు  షాక్, కంపెనీ ఈ సర్వీసెస్ ను మూసివేస్తుంది

భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలలో ఒకటైన భారతి ఎయిర్టెల్ దాని 3 జి నెట్వర్క్ తదుపరి 3-4 సంవత్సరాలలో నిలిపివేయవచ్చని ప్రకటించింది.ఎయిర్టెల్ యొక్క 3G నెట్ వర్క్ యొక్క వినియోగదారులు ఇది విని ఆశ్చర్యపోతారు. వినియోగదారులు 2G మరియు 4G గా విభజించబడ్డారు ఎందుకంటే 3G టెక్నాలజీ అంత  ఉపయోగకరంగా లేదు అని చెప్పారు.ఎయిర్టెల్ ప్రకారం, 50 శాతం మంది ఇప్పటికీ భారతదేశంలో ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, మిగిలిన వినియోగదారుల సంఖ్య 4G కి పెరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాలలో 3G నెట్వర్క్ పూర్తిగా మూతపడగలదని  కంపెనీ భావిస్తోంది.భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, అండ్ సీఈఓ గోపాల్ విటల్ మాట్లాడుతూ, "3G లో దాదాపుగా ఎటువంటి ఖర్చు లేదు. తదుపరి మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో, 3 జి నెట్వర్క్ మూసివేయబడవచ్చు, ఎందుకంటే భారతదేశంలో 50 శాతం అమ్మకాలు ఇప్పటికీ ఫీచర్ ఫోన్ల ఫై నడుస్తున్నాయి . కంపెనీ ఇప్పుడు 4G టెక్నాలజీ  పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 

 

Santhoshi

Santhoshi