Samsung Galaxy M47 5G: స్టన్నింగ్ డిజైన్ మరియు బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతోంది.! Samsung Galaxy M47 5G coming soon with stunning design Samsung Galaxy M47 5G: శాంసంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ను ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. అంతేకాదు, అమెజాన్ ద్వారా ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజి అందించి మరీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ గురించి టీజింగ్ చేస్తోంది. Samsung Galaxy M47 5G: లాంచ్ శాంసంగ్ గెలాక్సీ ఎం 47 స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కచ్చితమైన లాంచ్ డేట్ ని కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ జూలై ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, అమెజాన్ ప్రకటించిన బిగ్ సేల్ ప్రైమ్ డే 2026 సేల్ నెల ప్రారంభంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి, ఈ సేల్ కంటే ముందుగా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, శాంసంగ్ నుంచి అఫీషియల్ లాంచ్ అనౌన్స్ వచ్చే వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. Samsung Galaxy M47 5G: ఫీచర్స్ శాంసంగ్ గెలాక్సీ ఎం 47 ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ వెల్లడయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో మెరిసిపోతోంది. ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు రౌండ్ కార్నర్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా చేతిలో పట్టుకువడానికి అవసరమైన మంచి గ్రిప్ డిజైన్ తో అందిస్తుంది. ఈ అప్ కమింగ్ మంచి డ్యూరబిలిటీ కూడా కలిగి ఉంటుందని శాంసంగ్ తెలిపింది. ఈ ఫోన్ కెమెరా సెటప్ కూడా ఈ ఫోన్ టీజర్ ఈమె లో రివీల్ అయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో 50MP నో షేక్ మెయిన్ కెమెరా ఉండొచ్చని కూడా ఊహించి చెబుతున్నారు. ఈ ఫోన్ కొత్త ఎం 4x సిరీస్ ఫోన్ లలో మరింత వేగవంతమైన చిప్ సెట్, బిగ్ బ్యాటరీ అండ్ పవర్ ఫుల్ ఛార్జ్ సపోర్ట్ తో పాటు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉంటాయని శాంసంగ్ చెబుతోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం అంటేనే బడ్జెట్ యూజర్ ప్రత్యేకమైన సిరీస్ మరియు ఈ సిరీస్ నుని ఇప్పటి వరకు బడ్జెట్ యూజర్ కోసం అనేక ఫోన్లు శాంసంగ్ అందించింది. ఇప్పుడు కూడా మరింత ఆకట్టుకునే ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉందని ఆశాభావం వక్తం చేస్తున్నారు.
സാംസങിന്റെ M സീരീസിലേക്ക് പുതിയൊരു സ്മാർട്ട്ഫോൺ കൂടി എത്തുന്നു. Samsung Galaxy M47 ഇന്ത്യയിൽ ലോഞ്ച് ചെയ്യാനൊരുങ്ങുന്നു. സ്ട്രീമിംഗ്, ഗെയിമിംഗ്, സോഷ്യൽ മീഡിയ ഉപയോഗം തുടങ്ങിയവയ്ക്ക് കൂടുതൽ ബാക്കപ്പ് നൽകാൻ 6000mAh ബാറ്ററി ഇതിൽ നൽകിയേക്കും. 5G കണക്റ്റിവിറ്റി, മികച്ച ഡിസ്പ്ലേ, ശക്തമായ പ്രകടനം ചേർന്ന സ്മാർട്ട് ഫോണാണിത്. സാംസങ് മിഡ്-റേഞ്ച് വിഭാഗത്തിലേക്കാണ് ഫോൺ അവതരിപ്പിക്കുന്നത്. സാംസങ് ഗാലക്സി എം47 5ജിയുടെ പ്രത്യേകതകളും ഇന്ത്യയിലെ വിലയും അറിയാം.
ഈ സാംസങ് സ്മാർട്ട് ഫോണിന്റെ ഡിസ്പ്ലേ, ക്യാമറ, പ്രോസസർ തുടങ്ങിയ ഫീച്ചറുകൾ അറിയാം.
Also Read: നീറ്റിലെ ബ്ലോക്ക് മാറ്റി Telegram തിരിച്ചെത്തി! ഇപ്പോഴും ആപ്പ് ലഭിക്കുന്നില്ലേ? പരിഹാരം ഇങ്ങനെ
റോഗ് റെഡ്, ബ്ലേസ് ബ്ലൂ എന്നീ നിറങ്ങളിലാണ് സാംസങ് ഗാലക്സി എം47 5ജി ലഭ്യമാകുന്നതെന്ന് സാംസങ് സ്ഥിരീകരിച്ചു. ജൂൺ 29 ന് സ്മാർട്ട്ഫോൺ ഇന്ത്യയിൽ പുറത്തിറങ്ങുമെന്നാണ് റിപ്പോർട്ട്. ഫോണിന്റെ വിലയെ കുറിച്ച് സൂചനകളൊന്നും വന്നിട്ടില്ല.