ఫిబ్రవరి 14న Xiaomi Redmi Note 5 స్మార్ట్ఫోన్ లాంచ్….

ఫిబ్రవరి 14న Xiaomi Redmi Note 5  స్మార్ట్ఫోన్  లాంచ్….

 షావోమి ఫిబ్రవరి 14 న భారతదేశం లో ఒక కొత్త డివైస్   ప్రారంభించనున్నట్లు ఇప్పుడు అందరికీ తెలిసిందే . ఇటీవల, కంపెనీ ఈ ఈవెంట్ కోసం మీడియాకు ఆహ్వానాన్ని పంపింది. ఈ మీడియా ఇన్వాయిట్లో  పెద్ద సైజు లో  '5' గా వ్రాయబడింది. ఇప్పటివరకు కంపెనీ  Xiaomi Redmi Note 5  లేదా Redmi 5 లో ఏదో ఒక డివైస్ లాంచ్ చేయవచ్చు . ఇప్పుడు తాజా రిపోర్ట్  ప్రకారం కంపెనీ Xiaomi Redmi Note 5 ను భారతదేశంలో ఫిబ్రవరి 14 న జరగనున్న  ఈవెంట్ లో లాంచ్ చేయనుంది Techook తన రిపోర్ట్స్ లో ఈ సమాచారాన్ని ఇచ్చింది. కంపెనీ  యొక్క అధికారిక వెబ్ సైట్ లో ఈవెంట్ పేజీ యొక్క Javascript కాడ్ నుండి ఈ ప్రచురణ హౌస్ కొన్ని ఆధారాలను పొందిందని ఈ నివేదికలో నివేదించబడింది. అందుకే ఈ వాదన జరుగుతోంది.

ఈ రిపోర్ట్ తో పాటు, ఈ ఈవెంట్ పేజీ యొక్క మెటాలో రాసినట్లు కూడా నివేదించబడింది. “Presenting the all-rounder #GiveMe5.” గత సంవత్సరం Redmi నోట్  4 ని భారతదేశం లాంచ్  సమయంలో, కంపెనీ 'allrounder' ట్యాగ్ ఉపయోగించింది .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo