Moto C Plus స్మార్ట్ ఫోన్ ని 19 జూన్ లో కంపెనీ భారత్ లో లాంచ్

Moto C Plus  స్మార్ట్ ఫోన్ ని  19  జూన్ లో కంపెనీ భారత్ లో లాంచ్

Moto C Plus  స్మార్ట్ ఫోన్ ని  19  జూన్ లో కంపెనీ భారత్ లో లాంచ్ చేస్తుంది .  దీని కోసం మీడియా ని కూడా  ఆహ్వానించింది. . इ మరియు ట్వియిటర్ లో ఒక టీజర్  ని కూడా  షేర్  చేసింది.  Moto C Plus  ధర భారత్ లో  Rs. 8,000  వరకు ఉండొచ్చు. 

 ఇప్పటికే  అతి చవకైన  ధరకే 4G VoLTE  స్మార్ట్ ఫోన్  Moto C Rs. 5,999  లకే  ప్రవేశపెట్టింది . 
Moto C Plus లో  5- ఇంచెస్  HD डि డిస్ప్లే మరియు క్వాడ్ కోర్  మీడియా టెక్  MT6737  ప్రోసెసర్  ఇవ్వబడింది.  ఇది మాలి -T720 GPU  తో వస్తుంది .  మరియు  1GB/2GB  RAM  అండ్  16GB ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది ,  దీనిని మైక్రోSD ద్వారంగా  32GB   పాండ్ చేయవచ్చు. 

 ఇక కెమెరా చూస్తే  8  ఎంపీ రేర్ కెమెరా  అండ్  LED ఫ్లాష్ అండ్  2  ఎంపీ ఫ్రంట్ కెమెరా  ఇవ్వబడింది. ఇది ఆండ్రాయిడ్  7.0  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది .  అండ్ 4000mAh  బ్యాటరీ  అండ్  4G VoLTE  ఇక  తిక్నెస్  10mm  బరువు  162  గ్రాములు .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo