Moto C Plus ఇప్పుడు ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద Rs. 499 లో లభ్యం

Moto C Plus  ఇప్పుడు ఎక్స్ చేంజ్  ఆఫర్ కింద  Rs. 499  లో లభ్యం

లెనోవో  Moto C Plus  ని భారత్ లో ఈ నెల మొదటివారం లో లాంచ్ చేశారు .  
మరియు   ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో  Rs. 6,999  ధరలో అందుబాటులో కలదు . 
 ఇప్పుడు  Moto C Plus  ని ఎక్స్ చేంజ్  ఆఫర్ కింద  లిస్ట్ చేయబడింది .  Rs. 6500 వరకు ఎక్స్చేంజ్  వేల్యూ  లభిస్తుంది .  అంటే ఈ ఫోన్ జస్ట్  Rs. 499  లో మీదవుతుంది .  దీని కింద యూజర్స్  కి  Rs. 100  ల పిక్ అప్  ఛార్జ్  చెల్లించవలిసి ఉంటుంది .

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo