Asus VivoBook S14 లాప్టాప్ భారత్ లో లాంచ్…..

Asus VivoBook S14 లాప్టాప్ భారత్ లో లాంచ్…..

ఆసుస్ వివో బుక్ S14 భారతదేశంలో అమ్మకానికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇది తేలికపాటి 14 అంగుళాల ల్యాప్టాప్. 8 వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉంది. దీని అంచులు చాలా సన్నగా ఉంటాయి. భారతదేశంలో దీని ధర రూ. 54,990 తో ప్రారంభమవుతుంది . 

7వ  జనరేషన్ ఇంటెల్ కోర్ i3 మోడల్స్, 8 వ  జనరేషన్ ఇంటెల్ కోర్ i5 మోడల్స్ మరియు 8 వ  జనరేషన్ ఇంటెల్ కోర్ i7 మోడల్స్ – మూడు వేరియంట్లలో అస్సూ Vivo Book S14 అందుబాటులో ఉంది. 

ఫిబ్రవరి 14 మరియు 28 మధ్య ఈ VivoBook S410-7 వ జనరేషన్  మోడల్ ని  44,990 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

ఈ పోర్టబుల్ ల్యాప్టాప్ 8GB DDR4 RAM తో వస్తుంది, ఇది మల్టీ టాస్కింగ్లో సహాయపడుతుంది మరియు బ్యాక్లిట్ కీబోర్డును కలిగి ఉంటుంది.

 

Digit.in
Logo
Digit.in
Logo