Asus VivoBook Max X541/A541 భారత్ లో లాంచ్

Asus VivoBook Max X541/A541  భారత్ లో లాంచ్
HIGHLIGHTS

ఈ నోట్ బుక్ స్టార్టింగ్ ప్రైస్ Rs 31,990 .

 కంప్యూటెక్స్  2017  లో చైనా ఫోన్ నిర్మాణ  కంపెనీ  Asus తన  ZenBooks  మరియు  VivoBooks  లైన్ అప్  ప్రవేశపెట్టింది .  ఇప్పుడు కంపెనీ  థర్డ్ జనరేషన్ మెయిన్ స్ట్రీం నోట్బుక్ VivoBook Max X541/A541  భారత్ లో లాంచ్ చేసింది . 
 ఈ Note బుక్  యొక్క స్టార్టింగ్ ధర  Rs 31,990 మరియు ఈ  డివైస్  కొనుగోలు కోసం ఇప్పుడు అందుబాటులో ఉంది  ఈ  నోట్  బుక్  5  కలర్ ఆప్షన్స్  లో కలదు .  ఈ డివైస్ చాక్లేట్ బ్రౌన్ , రెడ్  , సిల్వర్ గ్రేడియంట్  ,  ఆక్వా  బ్లూ  అండ్ వైట్  కలర్స్ లో లభ్యమవుతుంది.  
ఈ డివైస్ లో  15.6  ఇంచెస్ ఫుల్ HD  ఏంటీ  గ్లేర్  డిస్ప్లే .  అండ్  7th  జనరేషన్  ఇంటర్ కోర్  i3  ప్రోసెసర్  కలదు. ఈ డివైస్  లో  4GB DDR4 RAM  కలదు .  RAM  ని  12GB  వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చు. 
దీని కంటే మొదటి కంప్యూటెక్స్ 2017  లో   Samsung కూడా తన Notebook 9 Pro  ఫ్లెక్సిబుల్  లాప్టాప్  ని లాంచ్ చేసింది .  ఈ లాప్టాప్ లో  13.3  ఇంచెస్  అండ్ 15 ఇంచెస్   డిస్ప్లే  వేరియంట్ అందుబాటులో వుంది . 

Digit.in
Logo
Digit.in
Logo