Vodafone నుంచి 4G కాదు 5G నే..!

Updated on 07-Dec-2017

టెలికాం కంపెనీలు ప్రస్తుతం 4G తర్వాత 5G డేటా కనెక్టివిటీ కోసం పనిచేస్తున్నాయి. ఇటలీలో మొదటి 5 జి డేటా కనెక్టివిటీని కంపెనీ సొంతం చేసుకున్నామని UK- ఆధారిత టెలికాం కంపెనీ వొడాఫోన్ ప్రకటించింది. వోడాఫోన్ 5G కనెక్టివిటీని ట్రయల్ కోసం ఒక చైనీస్ ఎలక్ట్రానిక్ కంపెనీ అయిన హువావై తో  పార్టనర్ షిప్  చేసింది. Huawei తో కలిసి, వోడాఫోన్ MIMO టెక్నాలజీ కోసం రేడియో బేస్ స్టేషన్ను సిద్ధం చేసింది.ఈ ప్రయత్నాలు విజయవంతమైతే, వెంటనే 5G కనెక్షన్ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది మరియు ఇటలీతో సహా అన్ని దేశాలు ఈ సర్వీస్ ను పొందగలుగుతాయి. అయితే, శాస్త్రవేత్తలు 5జి టెక్నాలజీ   2020 లో రావచ్చు అని నమ్ముతున్నారు . ఆ సమయంలో ఈ రోజులన్నీ స్మార్ట్ ఫోన్స్  ఆ టెక్నాలజీ ని ఉపయోగించలేవు . మొబైల్ తయారీదారులు 5G సపోర్ట్  ఉన్న మొబైల్ ఫోన్లను నిర్మించడానికి పెద్ద సవాలును ఎదుర్కొంటారు .

ఈ టెక్నాలజీ తో, మీ డేటా స్పీడ్  సెకనుకు 100 గిగాబైట్లు చేరుకుంటుంది, వందల కొద్దీ సినిమాలు ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5G టెక్నాలజీ  కొత్త రేడియో యాక్సెస్ (NX), కొత్త తరం LTE యాక్సెస్ మరియు మెరుగైన కోర్ నెట్వర్క్ కలిగి ఉంటుంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :