గత వారం లో లాంచ్ అయిన JIO 4G ఫోన్ పై కొంతమంది నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు . ఎందుకంటే దీనిలో వాట్స్ అప్ ఉందా లేదా అని చాలా మందికి క్లారిటీ లేదు . అయితే ఇప్పుడు తాజాగా Reliance Jio తన JioPhone లో వాట్స్ యాప్ మెసేజెస్ సర్వీస్ ను తీసుకురావటానికి సన్నాహాలు చేస్తుంది . ఒక రిపోర్ట్ ప్రకారం , Reliance Jio అధికారులు మరియు వాట్స్ యాప్ అధికారుల మద్య చర్చలు జరుగుతున్నాయి .
ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం Reliance JioPhone క్వాల్ కామ్ 205 చిప్సెట్ ని కలిగి వుంది.
మరియు JioPhone సింగల్ SIM కార్డ్ స్లాట్ తో వస్తుంది . అయితే దీని డ్యూయల్ SIM వేరియంట్ కూడా ఈ ఇయర్ లోనే లాంచ్ అవుతుంది . JioPhone కోసం కంపెనీ 24 ఆగష్టు నుంచి ప్రీ బుకింగ్స్ మొదలుపెడుతుంది .
Flipkart లో భారీ డిస్కౌంట్స్ …!!! అన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ….!!!