రిలయన్స్ JIO మరో సారి సునామి సృష్టించబోతుంది .

Updated on 16-Aug-2017

రిలయన్స్ జియో మరో సారి సునామి సృష్టించబోతుంది .

jio ఫోన్ టీవీ  కేబుల్ ను ఆవిష్కరించింది . కేవలం స్మార్ట్ టీవీ లకు మాత్రమే కాకుండా అన్ని రకాల టీవీ లకు ఇది పని చేస్తుందని కంపెనీ తెలిపింది . ఈ కేబుల్ ద్వారా స్మార్ట్ ఫోన్ డేటా తో టీవీ కార్యక్రమాలనుమీ కిష్టమైన టైం లో మీకు నచ్చిన సినిమాలు పాటలు టీవీ లో చూడొచ్చు. లైవ్ ప్రోగ్రామ్స్ కూడా చూడొచ్చు . నెలకు 309 రూ పే చేస్తే  దీనిని పొందవచ్చు . ఎవరైతే జియో  ధన్ ధనా ఆఫర్ లో వున్నారో  వారు 3 నుంచి 4 గంటలపాటు టీవీ లో ప్రోగ్రామ్స్ చూడొచ్చు . ఇలాంటి ఆప్షన్ ఇప్పటివరకు ఏ ఫోన్ లోను రాలేదు మిగతా డిష్ టీవీ లకు వెస్ట్ గా పే చేయకుండా చక్కగా  మీరు సింపుల్ జియో  టీవీ ద్వారా మీకు నచ్చిన ఛానెల్స్  ను చూడొచ్చు. 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :