రిలయన్స్ జియో యూజర్స్ అందరికీ ఒక చేదు వార్త …..!!!

Updated on 14-Sep-2017

రిలయన్స్ జియో  తన  4G  ఫీచర్ ఫోన్ ప్రీ బుకింగ్స్ ఆపి వేసింది . రిలయన్స్ జియో  తన  4G ఫోన్ కు భారీ స్పందన లభించింది , దీని మూలంగా ఈ ప్రీ బుకింగ్స్ ఆపివేయాలిసి వచ్చింది . కంపెనీ వాదన ప్రకారం  4  మిలియన్ మంది 4G  ఫీచర్ ఫోన్ ను బుక్ చేసుకున్నారు .   మళ్ళీ  ప్రీ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా స్పష్టత లేదు . 

 గురువారం  5.30PM  నుంచి ప్రీ బుకింగ్ మొదలైనతరువాత   చాలా త్వరగా   జియో  సర్వర్ క్రాష్ అయ్యింది . మరియు కంపెనీ ఇప్పటివరకు   మళ్ళీ  ప్రీ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు . 

వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :