రైల్వే టికెట్స్ బుకింగ్స్ పై డిస్కౌంట్

Updated on 19-Jan-2018

 ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారికి ఒక శుభవార్త ,రైలు లో రిమైనింగ్ సీట్స్  బేసిస్ పై  ప్రయాణికులకు టికెట్ ధరలపై డిస్కౌంట్  ఇవ్వాలని చార్జీల సమీక్ష కమిటీ రైల్వే శాఖ  కు రికమండ్ చేసింది. ముందుగా రైల్వే టికెట్స్ బుక్ చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది. 

50 పెర్సెంట్ నుండి 20 పెర్సెంట్  వరకు డిస్కౌంట్స్ ఇవ్వాలని రికమండ్ చేసింది. 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :