Airtel కంపెనీ తన ప్రీపెయిడ్ యూజర్స్ కోసం ఒక కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది

Updated on 20-Dec-2017

జియో నుంచి  రూ.52 ప్లాన్ లాంచ్ అయిన  సంగతి తెలిసిందే . ఈ ప్లాన్ లో 1.05 GB డేటా 7 డేస్ వాలిడిటీ తో ఇస్తుంది .అయితే ఈ ప్లాన్ కి పోటీగా భారతీ  ఎయిర్‌టెల్  కంపెనీ తన ప్రీపెయిడ్ యూజర్స్  కోసం ఒక  కొత్త ప్లాన్‌ను  నిన్ననే లాంచ్ చేసింది . ఈ కొత్త ప్లాన్ యొక్క ధర రూ.49. , కేవలం 1 రోజు వాలిడిటీ తో ఈ 49 రూపాయల ప్లాన్ లో యూజర్స్  1GB 4G మొబైల్ డేటాను  పొందుతారు . ఈ 49 రూపీస్ ప్లాన్ మాత్రమే కాక 5 డేస్ వాలిడిటీ తో  రూ.99 ధరతో  మరో ప్లాన్ కూడా ఇస్తుంది . దీంట్లో  2 జీబీ డేటా యూజర్స్ పొందవచ్చు .  

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :